బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన శనివారం ముధోల్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బైక్ వస్తున్న ఉరేకర్ పోతన్న (30) నాందేడ్ గల్లిలో బైక్ తో విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొన్నాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా పెట్రో కార్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజమణి, ఎస్ఐ సంజీవ్ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో భైంసా ఆసుపత్రికి తరలించారు

  • Related Posts

    13ఏళ్ల నేహా కౌసర్ పై అమానుషం – సవతి తల్లి, తండ్రి కలసి హింస

    13ఏళ్ల నేహా కౌసర్ పై అమానుషం – సవతి తల్లి, తండ్రి కలసి హింస నిజాంబాద్ జిల్లా గోశాల నాగారం ప్రాంతానికి చెందిన ఘటన సవతి తల్లి రిజ్వానా బేగం, తండ్రి షేక్ హుస్సేన్ కలిసి బాలికను హింసించి వదిలివేత నేహా…

    గాయపడిన పాత్రికేయుడు మహేశ్ మృతి

    గాయపడిన పాత్రికేయుడు మహేశ్ మృతి *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి ఏప్రిల్ 09 :- రోడ్డు ప్రమాదంలో గాయపడిన భీమారం మండలానికి చెందిన పాత్రికేయుడు గొల్లపల్లి మహేశ్ చికిత్స పొందుతూ బుధావారం ఉదయం మృతి చెందాడు. శ్రీరామనవమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ