బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి మార్చి 21 :- పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన 25 ఏళ్ల కోరవేన సాయి తేజ బెట్టింగ్ యాప్‌ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయాడు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అతడు ఆర్థికంగా నష్టాల్లో చిక్కుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.మూడు రోజుల క్రితం రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సాయి తేజను కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండురోజులుగా చికిత్స పొందుతున్న అతను నేడు మృతి చెందాడు.ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బట్టింగ్ యాప్‌ల ప్రభావంతో యువత ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం.

  • Related Posts

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు! గోదావరి, కృష్ణా పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లుఇప్పటికే ప్రభుత్వానికి బడ్జెట్ అంచనాలుగ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభంసరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు మంజూరుహైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గోదావరి,…

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు.. వచ్చే నెల 6 నుంచి 30 వరకు అప్లికేషన్ల పరిశీలనమండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలుహైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల స్వయం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ