వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత
వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 10 :- భీమారం మండలంలో కేంద్రం లోని సుంకరిపల్లి వాడకు చెందిన జుమ్మిడి తిరుపతి అనారోగ్యం కారణంగా మరణించారు..…