బాధితుడికి ఆర్థిక సాయం చేయండి

మనోరంజని ప్రతినిధి భైంసా : ఫిబ్రవరి 28:- నిర్మల్ జిల్లా బైంసా పట్టణం కాలనీకి చెందిన జంగ్మే గౌతమ్ అనే ప్రైవేటు ఉద్యోగి ఈనెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితుడి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంది. నిజామాబాద్ లోని మనోరమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రతిరోజు చికిత్సకు అధిక ఖర్చు కావడం బాధిత కుటుంబానికి భారంగా మారుతున్నది. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 8985 700 586 గూగుల్ పే /ఫోన్ పే నెంబర్ కు సాయం అందించగలరని కోరారు. దాతల సాయమే తమకు కొండంత అండగా ఉంటుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

  • Related Posts

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు మనోరంజని ప్రతినిధి మార్చి 15 – గ్రామ ప్రజలంతా సహజ సిద్ధమైన రంగులతో ఆనందంగా హోలీ పండగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని, అందరూ…

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 15 – మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సభకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ