ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 20 :- తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ పేర్కొన్నారు. గురువారం ఖానాపూర్‌లో మాట్లాడిన ఆయన, బీఆర్‌ఎస్-బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పథకాల పట్ల ప్రజల్లో అపోహలు కలిగించేందుకు నిరంతరంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చే పథకాలు అర్హులందరికీ దశలవారీగా అమలు అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ప్రజలు ఏ విధమైన భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.ఖానాపూర్ నియోజకవర్గంలో వెనుకబడిన గిరిజన, ఆదివాసి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ ప్రాంత ప్రజలకు పథకాలు అందించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆత్రం రాజేశ్వర్, ఆత్రం వసంతరావు, ఊర్వేత ఆనందరావు, జాదవ్ రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టులు, జర్నలిస్టుల సంక్షేమం ముసుగులో తమ సొంత ప్రయోజనాలు చక్కదిద్దుకుంటున్న వ్యక్తుల విషయంలో జర్నలిస్టు సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు. కొన్ని సంఘాల ఏకచత్రాధిపత్య విధానాలకు వ్యతిరేకంగా…

    అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం.

    అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 27 – నిర్మల్ జిల్లా, సారంగాపూర్:మండలంలోనిప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.36 లక్షల 46 వేల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    మే 1 నుంచి పెరగనున్న బ్యాంకు ఛార్జీలు

    మే 1 నుంచి పెరగనున్న బ్యాంకు ఛార్జీలు

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax…

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax…

    AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

    AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!