దొంగిలించిన బంగారు ఆభరణాలతో పట్టుబడిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు

దొంగిలించిన బంగారు ఆభరణాలతో పట్టుబడిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్05 మనోరంజని ప్రతినిధి, ఆర్మూర్ నియోజవర్గం పరిధిలోని,
దేగాం మరియు మిర్దాపల్లి గ్రామాలలో అర్దరాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లలో జరిగిన దొంగతనం కేసులలో నిందితుడు అలకుంట శ్రీనివాస్, ఈ రోజు మార్చ్ 05 నా ఆర్మూర్ లోని పాత బస్ స్టాండ్ దగ్గర పట్టుకుని, అతని వద్ద నుండి దొంగతనం చేసిన బంగారు మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని అతన్ని జైలుకు పంపడం జరిగినది, అని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తెలిపారు.

  • Related Posts

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు మనోరంజని ప్రతినిధి మార్చి 15 :- శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు.…

    బట్టల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం…

    బట్టల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం… వరంగల్ : బ్యాంకు అధికారుల వేధింపులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం. షాప్‌ ముందే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న కుటుంబసభ్యులు. చిలుకూరి క్లాత్‌ స్టోర్‌ను నడుపుతున్న కుటుంబం. మంటల్లో కాలి ఇద్దరికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు..

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్