తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.

తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.

చికెన్ ల్యాబ్ కు సిఫారస్సు
నష్టం అంచన విలువ రూ” 4 లక్షలు.

భైంసా మార్చి 05 (పమనోరంజని ప్రతినిధి) :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన షేపూర్ పునేందర్ అనే వ్యక్తి కోళ్ల ఫాం లో బుధవారం సుమారుగా 7వందల ఫారం కొల్లు మృత్యువాత పడ్డాయి.దీంతో భైంసా పశువుల వైద్యుడు హుటహ్యూటిన సంఘటన స్థలానికి చేరుకుని చికెన్ ను ల్యాబ్ టెస్టు కోసం పంపించారు.బాధితుడు గత నాలుగేళ్లుగా గ్రామంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. సుమారుగా రూ”4లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఫారం నిర్వాహకుడు పుణెందర్ పేర్కొన్నారు.ఇది ఈలాగుంటే గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయటం వల్లనే కొళ్ళు మృతిచెందాయని నిర్వాకుడి వాదన.ఇక్కడి కోళ్ల ఫారంలో రెండువేల వరకు కోళ్ళు పెంచుతున్నారు.

  • Related Posts

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత. ఒరిస్సా నుంచి ముంబాయికి 10 కేజీల గంజాయి అక్రమ రవాణా.. ఘట్కేసర్ లో స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు భవనేశ్వర్‌ నుంచి ముంబాయికి కోణార్క్‌ రైల్లో అక్రమంగా రవాణవుతున్న 10 కేజీల గంజాయిని సోమవారం హెచ్…

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు… తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష