డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం-2025 డైరీ ఆవిష్కరణ

డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం-2025 డైరీ ఆవిష్కరణ

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 04 :-నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం -2025 డైరీను కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల బుచ్చయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు డాక్టర్ భీమ్ రావ్ ఝాడే, కార్యదర్శి డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ పీజీ రెడ్డి మరియు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల బుచ్చయ్య మాట్లాడుతూ అధ్యాపకుల సమగ్ర అభివృద్ధి కోసం ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యా రంగంలో ఇంకా మెరుగైన సేవలను అందించడానికి ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అధ్యాపకుల సంఘం నూతన డైరీ ద్వారా తమ కార్యాచరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించనుందని సంఘ అధ్యక్షులు డాక్టర్ భీమ్ రావ్ ఝాడే తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన కళాశాల అధ్యాపక బృందానికి, సంఘ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం