టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పి

టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పి

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఏఎస్పి వెంట ముధోల్ ఎస్సై సంజీవ్ కుమార్, తదితరులున్నారు

  • Related Posts

    తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు

    తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులుతెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులపై స్పష్టత: ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు తెలంగాణ…

    ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు

    ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:ఏప్రిల్ 10 – జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకా నున్నాయి. సెషన్‌-2 పేపర్‌- 1బీఈ, బీటెక్‌ పరీక్షలు మంగళవారంతో ముగి యగా, పేపర్‌-2,బీఆర్క్‌, బీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం