జనం సాక్షి రిపోర్టర్ కు పితృయోగం – నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 20 – నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ మరియు దివ్యాంగుల మండల ఉపాధ్యక్షుడు చవాన్ ప్రకాష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వేకువజామున మృతిచెందారు. వారి మృతిపట్ల పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చవాన్ ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. పార్థివదేహానికి నివాళులు అర్పించిన వారు వారి కుటుంబానికి మద్దతుగా ఉంటామని తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నేడు స్వగ్రామంలో మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Related Posts

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్ TG: రంజాన్ పండగ వేళ.. సీఎం, మంత్రులకు ఈసీ షాకిచ్చింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో CM రేవంత్రెడ్డితోపాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి లేదని…

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 26 మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీలో బుధవారం నాడుతై బజార్ వేలంపాట నిర్వహించారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు