కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : వ్యవసాయ రసాయనాల సంస్థ ఎన్ఎసీఎల్ ఇండస్ట్రీస్లో మెజార్టీ వాటా అగ్రి సొల్యూషన్స్ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ చేతికి వెళ్లనుంది. ఎన్ఎసీఎల్లో 53.13% వాటాకు సమానమైన 10,68,96,146 ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.76.70 చొప్పున మొత్తంగా రూ.820 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కోరమాండల్ ఇంటర్నేషనల్ సమాచారం ఇచ్చింది. ఇందుకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది

  • Related Posts

    53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది.. మా నగలు మాకిచ్చేయండి..

    కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్‌ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ…

    ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 14 -కల్తీ సరుకులు, నాసిరకం వస్తువులు, నాణ్యతలేన పరికరాలు సాంకేతికంగా మనిషి ఎంత ఎదుగుతున్న తమకు అవసరమైన వస్తువుల కొనుగోలులో మాత్రం ప్రజలకు మోసాలు అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి. సగటు మధ్యతరగతి వినియోగదారులు తాము పొందిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    న్యూస్ హెడ్ లైన్స్

    న్యూస్ హెడ్ లైన్స్

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు