కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు

కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 01 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన తిరుపతి రోడ్ లైన్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారవేత్త స్వర్గీయ మాయవర్ బాజారెడ్డి తనియుడు ప్రతాప్ రెడ్డి, ఆయన మనవడు మణికంఠ రెడ్డి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పాల్గొన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం, తండ్రి తర్పణం చేయడం మహత్తరమైన కర్మగా భావిస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ, వేదపండితుల ఆధ్వర్యంలో మాయవర్ బాజారెడ్డి చిత్రపటానికి తర్పణం చేశారు. కుంభమేళా పవిత్రతను ఆస్వాదించేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతాప్ రెడ్డి, మణికంఠ రెడ్డి పవిత్ర స్నానం ఆచరించి, అక్కడి సాధు సంతులకు అన్నదానం చేశారు. ఇది అక్కడి భక్తులను ఆకట్టుకుంది

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి

    తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి