కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షునికి బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘన సన్మానం.

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షునికి బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘన సన్మానం.

నిర్మల్ జిల్లా కేంద్రంలో టి ఎన్ జి ఓ భవనంలో బంజారా యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబ్లే సూర్యకాంత్ నీ బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. బంజారా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ జాదవ్ లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రోహిదాస్ నాయక్ మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతాల నుండి ప్రజలకు సామాజిక సేవలు అందిస్తూ వస్తున్న క్రమంలో రాజకీయంగా సేవలు అందిస్తూ ముందుకు సాగాలని కోరుతూ మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది అని అన్నారు. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి అంబేద్కర్ సంఘ నాయకుడు ఎర్రోళ్ల పురుషోత్తం నేటి వార్త పాత్రికేయులు ముదిరాజ్ రాజు పాల్గొనడం జరిగింది

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే