ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం హర్షనీయం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం హర్షనీయం

ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన కొంకటి శేఖర్ బి ఆర్.ఎస్ నాయకులు

మనోరంజని ప్రతినిధి రాజన్న సిరిసిల్ల మార్చి 18 :- ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రబుత్వంకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా బి.ఆర్.ఎస్ నాయకులూ కొంకటి శేఖర్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న వర్గీకరణ ఉద్యమం నేడు కార్యరూపం దాల్చిందని, త్వరలోనే వర్గీకరణ ప్రక్రియ పూర్తయి ఎస్సి లలో అన్ని కులాలకు సమన్వయం జరుగుతుంది అని మాదిగ మరియు మాదిగ ఉపకులాలు .అందరికీ కూడా సముచిత న్యాయాన్ని అందించే విధంగా వర్గీకరణకు సహకరించిన రాష్ట్ర ప్రబుత్వంకు ధన్యవాదాలు.అదేవిధంగా అసెంబ్లీలో బిల్లుకు ఆమోదానికి సహకరించిన దళిత ఎమ్మెల్యే లకు మరియు ఇతర మంత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం

    తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం రాత్రి వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు…

    నూతన జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

    నూతన జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 21 : భారతీయ జనతా పార్టీ రూరల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గా నియమితులైన రాజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం

    తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం

    నూతన జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

    నూతన జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

    భారత ప్రభుత్వంపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు…

    భారత ప్రభుత్వంపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు…

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు