ఎస్సీ ఎస్టీ బీసీ ల ఐక్యత ద్వారానే బహుజన రాజకీయ పోరాటం చేయాలి.

ఎస్సీ ఎస్టీ బీసీ ల ఐక్యత ద్వారానే బహుజన రాజకీయ పోరాటం చేయాలి.

కుల సంఘాల ఐక్య వేదిక సమావేశం లో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల అభివాదం

మనోరంజని ప్రతినిధి మార్చి 08 – ములుగు జిల్లా కేంద్రం రిటైర్డ్ ఉద్యోగుల భవన్ లో సామాజిక న్యాయ వేదిక నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశ మ్ పొరిక శ్యామల్ నాయక్ జిల్లా అధ్యక్షలు ఆధ్వర్యం లోజరిగింది ముఖ్య అతిధులు గా న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు యేషబోయిన సాంబయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతు ఎస్సీ ఎస్టీ బీసీ ల ఐక్యత ద్వారానే బహుజన రాజ్యం వస్తుందని బీసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాడపు దేవేందర్ కుమ్మరి . రఘు ముదిరాజ్ పద్మశాలి సంఘం కంద కట్ల సారయ్య మున్నూరు కాపు రాణా ప్రతాప్ పేరుక సంఘం వక్కల నర్సయ్య పెట్టెం మల్లికార్జున్ యాదవ సంఘం మర్రి గట్టయ్య సింగర బోయిన సమ్మయ్య యాదవ్ ఏల్పుల బుచ్చన్న యాదవ్ ముస్లిం నాయకులు md యాసిన్ లంబాడీ సంఘం బాలాజీ నాయక్ మాదిగ సంఘం నుండి దూ డపాక రాజేందర్ వడ్డెర సంఘం నుండి గండి కోట వెంకట్ కుమార్ తదితర కుల సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు

  • Related Posts

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనైతికం. అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు సభాపతిని అడ్డం పెట్టుకొని…

    గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్

    గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్ గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: సీఎం రేవంత్తెలంగాణ : గత ప్రభుత్వంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

    పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

    28వ సారి రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన పురుషోత్తం

    28వ సారి రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన పురుషోత్తం

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు