ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 23 – మహిళ శక్తి బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరుతున్నాయి మహిళ దినోత్సవ సందర్భంగా ఈ నెల 8న నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి, ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే, తొలి విడతలో 150 మహిళా శక్తి బస్సులను సమకూర్చగా వాటిలో 20 బస్సులను వివిధ డిపోలకు కేటాయించారు. ఇల్లందు, పరకాల, జనగా మ,నర్సంపేట, భూపాల పల్లి, వరంగల్- 2,జగిత్యా ల, హుస్నాబాద్, మంథని, హుజురాబాద్, వేముల వాడ మహబూబ్ నగర్, వనపర్తి డిపోలకు ఒక్కొక్క టి చొప్పున కేటాయించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి మహిళ బస్సులను ప్రవేపె డుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి దశలో ఆర్టీసీ అధికారులు 150 మహిళ బస్సులను వివిధ డిపోలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.రెండో విడతలో 450 మహిళ శక్తి బస్సులను కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు

  • Related Posts

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ! TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే…

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!! ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వో, వీఆర్ఏలకే అవకాశండిగ్రీ లేదంటే ఇంటర్ అర్హతతో పాటు ఐదేండ్ల అనుభవం తప్పనిసరిగైడ్లైన్స్తోపాటు జాబ్చార్ట్ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం